Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా-పాకిస్థాన్ ఒకటైనాయి.. యుద్ధం వస్తే దాడి ఖాయం.. రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (14:58 IST)
అరుణాచల్ ప్రదేశ్‌లోని దవాంగ్ సెక్టార్‌లో ఇటీవల ఆక్రమణలకు పాల్పడిన చైనా సైనికులను భారత సైనికులు తరిమికొట్టారు. ఈ వివాదం కారణంగా ఇరుదేశాల సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజింగ్‌లో జరిగిన ఒక సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో సుస్థిరతను నిర్ధారించడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి భారత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. 
 
ఈ సందర్భంలో, ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారతదేశానికి వ్యతిరేకంగా చైనా-పాకిస్తాన్‌లు ఒక్కటయ్యాయని మండిపడ్డారు. యుద్ధం వస్తే కలిసి భారత్‌పై దాడి చేయవచ్చునని కూడా తెలిపారు. సరిహద్దులో ఏం జరిగిందో కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పాలని, మనం ఏ చర్య తీసుకున్నా ఇప్పుడే ప్రారంభించాలని, నిజానికి ఐదేళ్ల క్రితమే చర్యలు తీసుకోవాల్సి ఉందని రాహుల్ అన్నారు. త్వరగా చర్యలు తీసుకోకుంటే దేశానికి ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments