సీఎం పంపిన గిఫ్ట్‌లు చూసి షాక్ తిన్న ఎమ్మెల్యేలు..!

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (15:49 IST)
సాధారణంగా సీఎంగా ఉండే వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులు అతని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ ఓ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా సీఎంగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేలకు గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా శాసనసభలో సుమా..! ఈ ఘట్టం బీహార్ అసెంబ్లీలో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు సీఎం నితీష్ కుమార్ భలే వినూత్నమైన పని చేసారు. 
 
వ్యవసాయశాఖకు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు కాబట్టి వెరైటీగా ఎమ్మెల్యేలందరికీ మామిడికాయలు, మామిడి మొక్కలను గిఫ్ట్‌గా పంపారు. అయితే ఈ వెరైటీ గిఫ్ట్ పట్ల ఎమ్మెల్యేలు వేర్వేరుగా స్పందిస్తున్నారు. సీఎం చేసిన పని భలే ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మెచ్చుకుంటున్నారు. ఇలా చేయడం సరికాదు అని విపక్షాలు తప్పుబడుతున్నాయి. 
 
బీహార్ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు దారుణంగా తయారైయ్యాయని, మెదడు వాపు వ్యాధితో సుమారు 150 మంది పిల్లలు చనిపోయారని, అయితే అసెంబ్లీలో ఈ విషయాలపై చర్చ జరగకుండా సీఎం నితీష్ కుమార్ ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments