Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒంటరిగా ఉంది.. వివాహితపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని సజీవదహనం..

దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి ముదుసలి వరకు వావి వరసలు లేకుండా అత్యాచారాలను పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సాక్షాత్తు భర్త బంధువు చేసిన అత్యాచార యత్నాన

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (09:40 IST)
దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి ముదుసలి వరకు వావి వరసలు లేకుండా అత్యాచారాలను పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సాక్షాత్తు భర్త బంధువు చేసిన అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించిందనే కోపంతో ఓ మహిళను సజీవదహనం చేసిన ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లా, ఉర్గా పోలీసుస్టేషను పరిధిలోని మడ్వారనీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా.. భర్త బంధువు రమేష్ పటేల్ ఇంటికొచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. 
 
అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అంతే కోపంతో ఊగిపోయిన ఆ కామాంధుడు.. వివాహిత ఒంటిపై కిరోసిన్ నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న రమేష్ పటేల్ కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments