Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోలు.. ఎన్.ఎం.డి.సిపై దాడి.. భారీగా ఆస్తి నష్టం

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (09:16 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎం.డి.సి)పై దాడి చేసి భారీగా ఆస్తి నష్టం కలిగించారు. ఆదివారం అర్థరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా మావోలు ఈ దాడికి తెగబడ్డారు. బచేలి పోలీసుస్టేషను పరిధిలో ఎన్‌ఎండీసీ ఉంది. ఈ ప్లాంట్‌పై దాడి చేసిన మావోలు... మూడు షావెల్స్‌, డ్రిల్‌ మిషన్‌, మోటారు పంపులను దహనం చేశారు. ఈ సంఘటనలో వంద కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. 
 
దీంతో అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇక్కడ పరిస్థితి భయానకరంగా ఉంది. ఈ కాల్పుల కారణంగా ఎన్.ఎం.డి.సిలో ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ కాల్పుల్లో ప్రాణనష్టమేదీ సంభవించలేదు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments