Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో శామ్‌సంగ్ నోట్-2 పేలిపోయింది.. పరుగులు తీసిన ప్రయాణికులు...

విమాన ప్రయాణికులు శామ్‌సంగ్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఇటీవల హెచ్చరికలు చేసింది. ఇవి నిజమని తేలాయి. సింగపూర్ నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవా

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (19:06 IST)
విమాన ప్రయాణికులు శామ్‌సంగ్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఇటీవల హెచ్చరికలు చేసింది. ఇవి నిజమని తేలాయి. సింగపూర్ నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం శామ్‌సంగ్ నోట్-2 మొబైల్‌ పేలి మంటలు పైకెగసాయి. 
 
వాసన రావడంతో గుర్తించిన ప్రయాణికులు విమాన సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వారు మంటలను అదుపుచేశారు. లేదంటే పెను ప్రమాదమే సంభవించి ఉండేది. శామ్‌సంగ్ నోట్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలని తాము హెచ్చరిస్తూనే ఉన్నామని, ప్రయాణంలో వారు తమ ఫోన్లను స్విచ్ఛాప్ చేయడం కానీ, లేదంటే అసలు తీసుకురాకపోవడం కానీ మంచిదని డీజీసీఏ అధికార ప్రతినిధి సూచించారు. 
 
సింగపూర్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో ఫోన్‌ నుంచి పొగలు, మంటలు వచ్చినట్టు ఇండిగో నిర్ధారించింది. విమానం ల్యాండ్ కావడానికి ముందు 23సీ సీట్ వద్ద ఫోన్ నుంచి పొగలు వచ్చినట్టు సిబ్బంది గుర్తించారని, వెంటనే వాటిని ఆర్పివేశారని పేర్కొంది. ఈ ఘటనపై ఆ విమానంలో ప్రయాణించే ప్రయాణింకులంతా బిత్తర పోయారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments