Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి నిద్రలేపి శృంగారం చేద్దామా అంటాడు... వద్దంటే దాన్ని కోసేస్తాడు...

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (17:38 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపై రెచ్చిపోయే కామపిశాచులు ఓవైపుంటే.. లింగబేధం లేకుండా తమ కామవాంఛను తీర్చుకోవాలనుకునే వ్యక్తుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మానమదురైకి చెందిన మునుస్వామి అనే వ్యక్తి.. చెన్నైలో చేపల మార్కెట్లో పనిచేస్తున్నాడు. 
 
స్వతహాగా అతడు స్వలింగ సంపర్కుడు. ఫలితంగా పురుషులతో శృంగారం చేయాలనుకుంటాడు. ఇలా తన కోర్కె తీర్చుకునేందుకు మంగళవారం రాత్రి ఉత్తర చెన్నైలోని రెట్టేరి ఫ్లై ఓవర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అడ్డగించాడు. తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం పెట్టాడు. కానీ వాళ్లు నిరాకరించడంతో కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు తెచ్చుకున్న బ్లేడుతో ఇద్దరిలో ఓ వ్యక్తి పురుషాంగాన్ని కోసేశాజు. 
 
పగిలిన బీరు సీసా బాటిల్‌తో మరో వ్యక్తి పురుషాంగాన్ని కట్ చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మునుస్వామిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
 
ఈ ఘటనపై పోలీసులు వివరాల మేరకు మునుస్వామికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారని, ప్రతిరోజూ రాత్రి పురుషులతో తన కామవాంఛ తీర్చుకునేందుకు రెట్టేరి ఫ్లై ఓవర్ వద్ద పడిగాపులు కాస్తుంటాడని.. చిన్నప్పటి నుంచి ఇతనికి ఈ అలవాటుందని చెప్పారు. స్కూల్ చదువుతున్నప్పుడు అతడి స్నేహితులతో శృంగారంలో పాల్గొనేవాడని పోలీసులు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments