Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు అండ్ కో వద్ద 200 కేజీల బంగారం, రూ.100 కోట్లు

అయ్యారే... ఐటీ శాఖ దూకుడు పెంచేసింది. ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడతారో తెలియని స్థితి నెలకొంది. ముఖ్యంగా తమిళనాడులోని బడా బాబులు రూ.2000 కొత్త కరెన్సీ వారిని పీకల్లోతు కష్టాల్లో పడేసినట్లు అర్థమవుతుంది. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేందుకు అడ్డదా

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (19:06 IST)
అయ్యారే... ఐటీ శాఖ దూకుడు పెంచేసింది. ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడతారో తెలియని స్థితి నెలకొంది. ముఖ్యంగా తమిళనాడులోని బడా బాబులు రూ.2000 కొత్త కరెన్సీ వారిని పీకల్లోతు కష్టాల్లో పడేసినట్లు అర్థమవుతుంది. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేందుకు అడ్డదారుల ద్వారా శేఖర్ రెడ్డి పొందిన సంగతి తెలిసిందే. 
 
శేఖర్ రెడ్డి వద్ద వున్న కీలక సమాచారం ద్వారా తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇళ్లలో బుధవారం నాడు ఐటీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో న‌గదు, బంగారం లభించినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రామ్మోహన్ రావు ఇలా అక్రమ సంపాదన పోగేసినట్లు ఐటీ శాఖ భావిస్తోంది. 
 
కాగా రామ్మోహ‌న్ రావుని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు సమాచారం. మరోవైపు ఆయన ఇళ్లతోపాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన ఐటీ శాఖకు సుమారు రూ.100 కోట్ల నగదు, 200 కిలోల బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments