Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీకట్లో బిక్కుబిక్కుమంటోన్న చెన్నై పట్టణం.. అమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనవసతి

చెన్నై పట్టణం చీకట్లో బిక్కుబిక్కుమంటోంది. చెన్నై నగరంలోని అనేక చోట్ల సోమవారం ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది. తీవ్ర తుపాను ధాటికి భారీ వృక్షాలు విరిగిపడగా.. విద్యుత్ స్తంభాలు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (09:16 IST)
చెన్నై పట్టణం చీకట్లో బిక్కుబిక్కుమంటోంది. చెన్నై నగరంలోని అనేక చోట్ల సోమవారం ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది. తీవ్ర తుపాను ధాటికి భారీ వృక్షాలు విరిగిపడగా.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం అధికంగా ఉంది. గంటకు 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులకు నగరం చిగురుటాకులా వణికిపోయింది.
 
ఎనిమిది వేల మందికి పైగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి అమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనవసతి కల్పించారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయగా.. ఈ నగరానికి వెళ్ళే అన్ని బస్సు, రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.
 
మరోవైపు వార్దా తుఫాను ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. ఈ జిల్లాలో మంగళవారం స్కూళ్ళను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments