Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటితో మునిగిన చెన్నై విమానాశ్రయం: మూతపడిన రన్ వే

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2015 (07:55 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలో వరుణుడు ప్రతాపం చూపించాడు. వర్ష బీభత్సంతో చెన్నై సహా తమిళనాడులోని వివిధ జిల్లాల్లో వంద మందికి పైగా మృత్యువాతపడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం చెన్నై నగరాన్ని జలసంద్రంగా మార్చేసింది. నగరంలోని మెజారిటీ కాలనీలు నీట మునిగాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి దాకా క్షణం తెరిపి ఇవ్వకుండా కురిసిన వర్షం కారణంగా చెన్నై ఎయిర్ పోర్టు మూతపడింది. 
 
ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి వర్షపు నీరు చేరిపోయింది. అక్కడ నిలిచిన విమానాల అండర్ క్యారేజీలను తాకుతూ.. వరద నీరు ప్రవహించడంతో అక్కడ నిలిచిన విమానాల అండర్ క్యారేజీలను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. 
 
మొత్తం రన్ వే నీటిలో మునిగిపోయింది. దీంతో రన్ వే మూతపడింది. ఎయిర్ పోర్టులో 400 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రన్ వేపై చేరిన నీరంతా పూర్తిగా వెళ్లిపోయేదాకా విమాన సర్వీసులను పునరుద్ధరించలేమని ఎయిర్ పోర్టు డైరెక్టర్ దీపక్ శాస్త్రి చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments