Webdunia - Bharat's app for daily news and videos

Install App

కునో పార్కులో ఏం జరుగుతోంది.. మూడో చిరుత దక్ష మృతి...!

Webdunia
మంగళవారం, 9 మే 2023 (22:03 IST)
Tiger
దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు చేరుకున్న దక్ష అనే ఆడ చిరుత మరణించింది. మార్చి 27న, ఏప్రిల్ 23న ఇప్పటికే ఓ ఆడ ఓ మగ చిరుత మరణించాయి. ప్రస్తుతం మూడోదిగా ఆడ చిరుత చనిపోయింది. మానిటరింగ్ బృందం ఉదయాన్నే గాయపడిన స్థితిలో వున్న దక్షను గుర్తించి వైద్య సహాయం అందించారు. 
 
కానీ దక్ష మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఇలా కునో నేషనల్ పార్కులో వరుసగా ఇలా విదేశాల నుంచి చిరుతలు మరణించడంపై పార్కు అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
చిరుతల సంతతి అంతరించడంతో.. భారత అడవుల్లో చిరుతలను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా నుండి దేశానికి చిరుతలను తరలించే ప్రక్రియకు సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. అయితే దేశానికి చేరిన ఆఫ్రికా చిరుతలు మరణించడంపై సర్వత్రా చర్చ మొదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments