Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రారంభం: ఇస్రో

Webdunia
బుధవారం, 28 జులై 2021 (22:31 IST)
చంద్రయాన్‌ -3 వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభం కావచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం ప్రకటించారు. చంద్రునిపై భారత్‌ ప్రయోగిస్తున్న ఈ ప్రయోగం కరోనా మహమ్మారికి కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

చంద్రయాన్‌ రీషెడ్యూల్‌ చేయబడిందని లోక్‌సభలో జితేంద్ర సింగ్‌ లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రయాన్‌ ప్రాజెక్ట్‌ వేగవంతం కావచ్చని అన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ సాధ్యమైనంత వరకు పనులు చేపట్టారని.. త్వరలో ప్రయోగించవచ్చని చెప్పారు.

కాగా, చంద్రుని కక్ష్యలోని దక్షిణ ధ్రువంలో దిగేందుకు చంద్రయాన్‌-2ను 2019 జులై 22న ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) కీలక ప్రాజెక్టని, భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనుంది.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments