Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రారంభం: ఇస్రో

Webdunia
బుధవారం, 28 జులై 2021 (22:31 IST)
చంద్రయాన్‌ -3 వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభం కావచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం ప్రకటించారు. చంద్రునిపై భారత్‌ ప్రయోగిస్తున్న ఈ ప్రయోగం కరోనా మహమ్మారికి కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

చంద్రయాన్‌ రీషెడ్యూల్‌ చేయబడిందని లోక్‌సభలో జితేంద్ర సింగ్‌ లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రయాన్‌ ప్రాజెక్ట్‌ వేగవంతం కావచ్చని అన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ సాధ్యమైనంత వరకు పనులు చేపట్టారని.. త్వరలో ప్రయోగించవచ్చని చెప్పారు.

కాగా, చంద్రుని కక్ష్యలోని దక్షిణ ధ్రువంలో దిగేందుకు చంద్రయాన్‌-2ను 2019 జులై 22న ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) కీలక ప్రాజెక్టని, భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments