Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రారంభం: ఇస్రో

Webdunia
బుధవారం, 28 జులై 2021 (22:31 IST)
చంద్రయాన్‌ -3 వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభం కావచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం ప్రకటించారు. చంద్రునిపై భారత్‌ ప్రయోగిస్తున్న ఈ ప్రయోగం కరోనా మహమ్మారికి కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

చంద్రయాన్‌ రీషెడ్యూల్‌ చేయబడిందని లోక్‌సభలో జితేంద్ర సింగ్‌ లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రయాన్‌ ప్రాజెక్ట్‌ వేగవంతం కావచ్చని అన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ సాధ్యమైనంత వరకు పనులు చేపట్టారని.. త్వరలో ప్రయోగించవచ్చని చెప్పారు.

కాగా, చంద్రుని కక్ష్యలోని దక్షిణ ధ్రువంలో దిగేందుకు చంద్రయాన్‌-2ను 2019 జులై 22న ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) కీలక ప్రాజెక్టని, భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments