పోలవరం ప్రాజెక్టును ఆపాలని చూస్తారా? దేనికైనా సిద్ధమే: బీజేపికి బాబు సవాల్

ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన, వైసీపీలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు చూస్తున్నారని.. ఇందుకు పవన్, జగన్‌లను అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్ర చేస్తుందని చంద్రబాబు ఆర

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (12:53 IST)
ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన, వైసీపీలపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు చూస్తున్నారని.. ఇందుకు పవన్, జగన్‌లను అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్ర చేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ఆపి.. సీబీఐ ఎంక్వయిరీలని.. వైసీపీ, జనసేనలతో బీజేపీ ఆరోపణలు చేయిస్తుందని చెప్పారు. 
 
సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా ప్రాజెక్టును ఆపాలనేదే బీజేపీ ఉద్దేశమని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, ఏ ప్రాజెక్టును ఆపాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
బీజేపీ జగన్, పవన్‌ను అడ్డుపెట్టుకుని తనపై కుట్ర చేస్తోందని.. దమ్ముంటే ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై పార్లమెంట్ వేదికగా చర్చించాలని సవాల్ విసిరారు. విభజన చట్టంలోని హోదా మినహా మిగతా 19 అంశాలు, ఆరు హామీలపై ఏనాడు కూడా వైసీపీ ప్రశ్నించలేదని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments