Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి తర్వాత బంగారం దిగుమతులపై ఆంక్షలు: అరుణ్ జైట్లీ

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (09:23 IST)
దేశంలో బంగారం దిగుమతులతో కరెంటు ఖాతా లోటు పెరిగిపోతుండడంతో దీపావళి పండుగ తర్వాత బంగారం దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించే అంశంపై పరిశీలించనున్నట్లు కేంద్ర ఆర్థి శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఎంత మేరకు బంగారం ధర పెంచే అవకాశం ఉన్నదనే విషయాన్ని ఆయన చెప్పలేదు.
 
కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో 682.5 మిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఏకంగా 3.75 బిలియన్ డాలర్లకు పెరిగిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2012-13లో కరెంటు ఖాతా లోటు (క్యాడ్) రికార్డు స్థాయిలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతానికి పెరగడంతో అప్పట్లో బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments