Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి బోనస్_ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (13:28 IST)
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్రం దీపావళి బోనస్ ప్రకటించింది. కానీ ఇది అందరికీ కాదు. ఇది పారా మిలిటరీ ఉద్యోగులకు మాత్రమే అని కేంద్రం స్పష్టంగా తెలిపింది. వివరాల్లోకి వెళితే.. పారా మిలిటరీ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ని కేంద్రం ఇవ్వనుంది. 
 
అయితే వీరికి 30 రోజుల దీపావళి బోనస్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంది. ఇక ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది చూస్తే.. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లభించని గ్రూప్-సీ, గ్రూప్-బీ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది.
 
ఇదిలా ఉంటే 2021 మార్చి 31 నాటికి సర్వీసులో ఉన్న వారికి మాత్రమే బోనస్ వస్తుంది. అలానే 2020-21లో ఆరు నెలలు సర్వీస్‌లో ఉన్నా కూడా ఈ బోనస్ డబ్బులని పొందొచ్చు. ఇది ఇలా ఉంటే కేంద్రం ప్రభుత్వం ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పలు రకాల బెనిఫిట్స్ ని ఇవ్వడం జరిగింది.
 
డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుదల, డీఆర్ పెంపు ఇవ్వడం మనం చూసాం. అయితే రానున్న రోజుల్లో మళ్లీ డీఏ పెంపు కూడా వుండే అవకాశం వుంది. మరోసారి డీఏ మళ్లీ 3 శాతం పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే త్వరలోనే పీఎఫ్ వడ్డీ డబ్బులు కూడా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments