Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టాడు.. షాక్ కొట్టి చనిపోయాడు.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎప్పుడూ ఫోన్లను చేతిలో పెట్టుకుని తిరుగుతూ.. వాటితోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా అధికంగా సెల్ ఫోన్లను వాడటం.. ఛార్జింగ్‌లో ఉంచి చాటింగ్ చేయడం వంటి చర్యలు అధికమవుతు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (11:27 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎప్పుడూ ఫోన్లను చేతిలో పెట్టుకుని తిరుగుతూ.. వాటితోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా అధికంగా సెల్ ఫోన్లను వాడటం.. ఛార్జింగ్‌లో ఉంచి చాటింగ్ చేయడం వంటి చర్యలు అధికమవుతున్నాయి. ఇలా ఇంట్లో సెల్‌ఫోన్‌కు ఛారింగ్‌కు పెట్టే సమయంలో విద్యుదాఘాతానికిగురై ధర్మన్‌(38) మృతి చెందాడు. ఈ సంఘటన సింహరాజుపురంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంచాయతీ కోసరాపల్లి దళితవాడకు చెందిన కన్నన్‌ కుమారుడు ధర్మన్‌(38) కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. సోమవారం కూలీ పనులకు వెళ్లి వచ్చి భోజనం చేసిన అనంతరం సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురైయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో రెండు, మూడు రోజులుగా హై వోల్టేజ్ సమస్య ఉందని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ధర్మన్ కుటుంబీకులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments