Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోర్టార్లతో భారత సైనిక స్థావరాలపై దాడి... పాక్ మరోమారు కాల్పుల ఉల్లంఘన

పాకిస్థాన్ శత్రు మూకలు మరోమారు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ నియంత్రణ రేఖ వద్ద మరోమారు కాల్పులు ఉల్లంఘనకు పాల్పడింది. ఓవైపు భారత్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూనే మరోవైపు భారత సైనిక స్థావరాలపై ప

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (09:48 IST)
పాకిస్థాన్ శత్రు మూకలు మరోమారు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ నియంత్రణ రేఖ వద్ద మరోమారు కాల్పులు ఉల్లంఘనకు పాల్పడింది. ఓవైపు భారత్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూనే మరోవైపు భారత సైనిక స్థావరాలపై పాక్ కాల్పులకు తెగబడింది. 
 
రాజౌరి జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలపై పాక్ ఆర్మీ సోమవారం రాత్రి కాల్పులు జరిపింది. రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైన కాల్పులు అర్ధరాత్రి దాటాక(బుధవారం ) 1:30 గంటల వరకు కొనసాగినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. 
 
ఇందుకోసం 82 ఎంఎం మోర్టార్లు, ఆటోమెటిక్స్ ఉపయోగించి పాక్ దళాలు కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా ఆదివారం పాక్ దళాల కాల్పుల్లో భారత‌ జవాను ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments