Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా కేసులో తీర్పు చెప్పిన జడ్జికి జడ్‌ప్లస్ సెక్యూరిటీ

ఆశ్రమంలోని సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 20 యేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేరు జగ్

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (13:11 IST)
ఆశ్రమంలోని సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 20 యేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేరు జగ్దీప్ సింగ్. ఈ కోర్టు తీర్పు అనంతరం ఆయనకు బెదిరింపులు రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి.
 
సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్‌కు ప్రభుత్వం జడ్‌ప్లస్ భద్రతను కల్పించింది. జడ్‌ప్లస్ సెక్యూరిటీలో భాగంగా మొత్తం 55 మంది పోలీసులు, 10 మంది ఎన్‌ఎస్‌జీ కమెండోలు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబానికి భద్రత కల్పించనున్నారు. డేరా బాబా అనుచరులు చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటంతో ప్రభుత్వం ఈ తరహా భద్రతను కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments