Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరీ మంటలు : చెన్నైలో కర్నాటక హోటల్స్‌పై ఆందోళనకారుల దాడులు

కావేరీ జల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే, ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:07 IST)
కావేరీ జల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే, ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.
 
మరోవైపు కర్నాటకలో ఆందోళనకారులు మరింత రెచ్చిపోతున్నారు. ఆ రాష్ట్రంలో నివశించే తమిళ ప్రజలపై, వారి ఆస్తులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడులు ఇరు రాష్ట్రాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తున్నాయి. 
 
తాజాగా చెన్నైలోని కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. చెన్నై, మైలాపూర్‌లోని ఉడ్‌ల్యాండ్స్ హోటల్స్‌లోకి ఆందోళనకారులు చొరబడి, ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే, కర్నాటక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments