Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరీ మంటలు : చెన్నైలో కర్నాటక హోటల్స్‌పై ఆందోళనకారుల దాడులు

కావేరీ జల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే, ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:07 IST)
కావేరీ జల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే, ఇరు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.
 
మరోవైపు కర్నాటకలో ఆందోళనకారులు మరింత రెచ్చిపోతున్నారు. ఆ రాష్ట్రంలో నివశించే తమిళ ప్రజలపై, వారి ఆస్తులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడులు ఇరు రాష్ట్రాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తున్నాయి. 
 
తాజాగా చెన్నైలోని కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. చెన్నై, మైలాపూర్‌లోని ఉడ్‌ల్యాండ్స్ హోటల్స్‌లోకి ఆందోళనకారులు చొరబడి, ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే, కర్నాటక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments