Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో మేక మెదళ్లు... కావేరి సమస్యపై సుప్రీం చెప్పిన తర్వాత కూడానా...?

కావేరీ సమస్యపైన సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్లు వారు కామెంట్లు చేసేస్తున్నారు. చెన్నైలో కర్నాటక హోటళ్లపై దాడి చేయడం, కర్నాటకలో కొందరు తమిళులపై చేయి చేసుకోవడం వంటి ఘటనలతో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కర్నాటక ప్రభుత్వం రెం

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (18:31 IST)
కావేరీ సమస్యపైన సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్లు వారు కామెంట్లు చేసేస్తున్నారు. చెన్నైలో కర్నాటక హోటళ్లపై దాడి చేయడం, కర్నాటకలో కొందరు తమిళులపై చేయి చేసుకోవడం వంటి ఘటనలతో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కర్నాటక ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య బస్సు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదంటూ విజ్ఞప్తి చేసింది. ఐతే సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో మాత్రం ఎవరికివారు దుర్భాషలాడుతున్నారు. 
 
ఓ ట్విట్టర్ ఖాతాదారుడు... బెంగుళూరులో మేక మెదళ్లు... సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఏంటీ ఆందోళనలు, గొడవలు అంటూ పోస్ట్ చేశాడు. ఇతడిలానే ఎందరో ఎవరికితోచినట్లు వారు రాస్తున్నారు. దీనిపై కర్నాటక హోంమంత్రి స్పందిస్తూ... రెచ్చగొట్టే వ్యాఖ్యలను నిలువరింపజేయం కష్టంగా ఉందనీ, ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల పాత్ర మరింత విస్తరించడంతో ఎవరు ఎక్కడ నుంచి స్పందిస్తున్నారో తెలుసుకుని వారివారి వ్యాఖ్యలను బ్లాక్ చేయడం కష్టతరంగా మారుతోందన్నారు. ముందుజాగ్రత్త చర్యగా 144వ సెక్షన్ విధించినట్లు ఆయన చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments