Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేయింగ్ గెస్ట్‌‌.. ఆరు బయట ఫోన్ మాట్లాడుతుంటే కిడ్నాప్ అయ్యింది.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 3 మే 2016 (10:00 IST)
ఫోన్ వస్తే చాలు ప్రస్తుతం సెల్ ఫోన్ తీసుకుని ఆరుబయట మాట్లాడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అలా తన ఇంటి బయట నిలబడి మాట్లాడుతున్న ఓ మహిళ అందరూ చూస్తుండగానే కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటన ఐటీ రాజధానిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణిపూర్‌కు చెందిన యువతి బెంగళూరు నగరంలో విధులు నిర్వహిస్తూ పేయింగ్‌గెస్ట్‌గా వుంటోంది. 
 
తాను నివాసముండే భవనానికి ముందు ఫోన్లో మాట్లాడుతుండగా ఓ ఆగంతకుడు కిడ్నాప్ చేశాడు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఈ ఘటనపై స్థానిక ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. సీసీటీవీ దృశ్యాల్ని సైతం ప్రసారం కావడంతో యువతి స్పందించింది. 
 
తనను కిడ్నాప్ చేసిన మాట వాస్తవమేనని.. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకెళ్లి.. అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిపింది. అయితే అతని నుంచి అతికష్టంమీద తప్పించుకుని బయటపడ్డానని పోలీసులకు వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments