Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుల చెవులకు డిజిటల్ చిప్... ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (12:14 IST)
గోవుల అక్రమ రవాణా, గోవధ నియంత్రణకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులోభాగంగా గోవులు ఎక్కడున్నా వాటిని సులభంగా గుర్తించేందుకు వీలుగా డిజిటల్ చిప్స్‌ను ఆవుల చెవుల్లో అమర్చనున్నారు. 
 
ఈ డిజిటల్ చిప్‌ల విధానంలో భాగంగా, చెవుల్లో ఐడీ నంబరుతో కూడిన జీపీఎస్ ఆధారిత డిజిటల్ చిప్‌లను అమర్చుతారు. ఈ డిజిటల్ చిప్ ధర ఒక్కొక్కటి ఆరు రూపాయలు. గోవుల అక్రమ రవాణాకు ఈ డిజిటల్ చిప్స్ ఎంతగానో ఉపయోగపడుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం బలంగా చెబుతోంది. ముఖ్యంగా, ఈ చిప్ ఆధారంగా ఆవులు ఎక్కడున్నా సులభంగా కనిపెట్టవచ్చని, అందువల్ల రైతులు ఇక నిశ్చింతగా ఉండొచ్చని చెప్పింది. 
 
ఈ చిప్‌లలో ఆవులకు కేటాయించిన నంబరు, వాటి చిరునామా, రంగు, ఆరోగ్య పరిస్థితులతో కూడిన వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 71 లక్షల పాలిచ్చే ఆవులు ఉండగా, 1.30 లక్షల పశువులు ఉన్నాయని ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments