ఆవుల చెవులకు డిజిటల్ చిప్... ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (12:14 IST)
గోవుల అక్రమ రవాణా, గోవధ నియంత్రణకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులోభాగంగా గోవులు ఎక్కడున్నా వాటిని సులభంగా గుర్తించేందుకు వీలుగా డిజిటల్ చిప్స్‌ను ఆవుల చెవుల్లో అమర్చనున్నారు. 
 
ఈ డిజిటల్ చిప్‌ల విధానంలో భాగంగా, చెవుల్లో ఐడీ నంబరుతో కూడిన జీపీఎస్ ఆధారిత డిజిటల్ చిప్‌లను అమర్చుతారు. ఈ డిజిటల్ చిప్ ధర ఒక్కొక్కటి ఆరు రూపాయలు. గోవుల అక్రమ రవాణాకు ఈ డిజిటల్ చిప్స్ ఎంతగానో ఉపయోగపడుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం బలంగా చెబుతోంది. ముఖ్యంగా, ఈ చిప్ ఆధారంగా ఆవులు ఎక్కడున్నా సులభంగా కనిపెట్టవచ్చని, అందువల్ల రైతులు ఇక నిశ్చింతగా ఉండొచ్చని చెప్పింది. 
 
ఈ చిప్‌లలో ఆవులకు కేటాయించిన నంబరు, వాటి చిరునామా, రంగు, ఆరోగ్య పరిస్థితులతో కూడిన వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 71 లక్షల పాలిచ్చే ఆవులు ఉండగా, 1.30 లక్షల పశువులు ఉన్నాయని ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments