Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవై ఆస్పత్రిలో వృద్ధురాలి మృతదేహాన్ని కొరికి తిన్న పిల్లి.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (13:17 IST)
కోయంబత్తూరులో దారుణం చోటుచేసుకుంది. కోవై ప్రభుత్వాసుపత్రిలో ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పిల్లి కొరికి తినింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కోవై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ వృద్ధురాలు సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని ఎవరూ తీసుకునేందుకు రాని కారణంగా.. ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో వుంచకుండా.. వార్డులోనే వదిలిపెట్టేశారు. 
 
ఈ నేపథ్యంలో ఓ పిల్లి వృద్ధురాలి మృతదేహాన్ని కొరికి తింది. దీనిపై కొందరు యువకులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీసినా వారి నుంచి నిర్లక్ష్యంగా బదులు వచ్చింది. దీంతో ఆగ్రహించిన యువకులు వృద్ధురాలి మృతదేహాన్ని పిల్లి కొరికి తిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆ మృతదేహాన్ని మార్చురీలోకి తీసుకెళ్లారు. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments