Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో రూ.9లక్షల నగదు స్వాధీనం.. శరత్ కుమార్‌పై కేసు.. !

Webdunia
బుధవారం, 11 మే 2016 (10:27 IST)
తమిళనాడులో ఎన్నికల వేడి హీటెక్కిన సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే శరత్‌కుమార్ కారు నుంచి పోలీసులు రూ.9లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కట్చి పార్టీ చీఫ్ అయిన శరత్‌కుమార్, అన్నాడీఎంకే తో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కారులో అక్రమంగా డబ్బు తరలిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను శరత్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తమిళనాడు పోలీసులు చెప్పారు.
 
మే ఏడో తేదీ ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ నల్లూరు విలక్కు జిల్లాలో కారులో డబ్బును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శరత్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 171హెచ్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments