Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలింగ్‌కు సర్వం సిద్ధం : తమిళనాడులో రూ.428 కోట్లు స్వాధీనం

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:42 IST)
తమిళనాడు రాష్ట్రంలో పోలింగ్‌కు సర్వంసిద్ధమైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. 
 
అయితే, గత పది పదిహేను రోజులుగా ఎన్నికల ప్రచారం సాగింది. ఇది ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రచార సమయంలో భారీ ఎత్తున నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 428 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 
 
ఇందులో సుమారు రూ.225.5 కోట్ల న‌గ‌దు ఉంది. ఇక బంగారంతో పాటు ఇత‌ర విలువైన వ‌స్తువుల ఖ‌రీదు సుమారు రూ.176 కోట్లు ఉంటుంద‌ని భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన ఐటీ సోదాల్లో ఆ మొత్తం ల‌భ్యం అయిన‌ట్లు తెలుస్తోంది. 
 
గ‌త కొన్ని రోజుల క్రితం చెన్నైతో పాటు ఇత‌ర న‌గ‌రాల్లోనూ ఐటీశాఖ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే ఎవ‌రి నుంచి, ఎక్క‌డ నుంచి, ఎంతెంత స్వాధీనం చేసుకున్నారో ఇంకా అధికారులు స్ప‌ష్టంగా వెల్ల‌డించ‌లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments