Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

ఠాగూర్
సోమవారం, 2 డిశెంబరు 2024 (17:05 IST)
ఈవీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాక్ చేయలేరని భారత ఎన్నికల సంఘం మరోమారు స్పష్టం చేసింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈవీఎంను హ్యాక్, ట్యాంపరింగ్ చేయగలనంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, ఇలాంటి దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. 
 
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం అసాధ్యమన్నారు. ఈసీ‌లను హ్యాక్ చేయడం గురించి చెప్పి సొంతూరుకు వెళ్లిన షిండే తన మౌనాన్ని వీడారు. మహా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమన్నారు. మహా యుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని శింషి స్పష్టం చేశారు. తన ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. 
 
నిందితుడిని సయ్యద్ మజాగా గుర్తించామని, ఇత డిపై మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈవో) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించింది. 2019లోనూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షుజాపై ఢిల్లీలోనూ కేసు నమోదైనట్లు ఈసీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments