Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై అత్యాచారం కేసు..!!

ఠాగూర్
శుక్రవారం, 15 మార్చి 2024 (09:44 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై అత్యాచార కేసు నమోదైంది. 17 యేళ్ల మైనర్ బాలిక, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగుళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం, ఐపీఎస్ 354 (ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం ఫిబ్రవరి రెండో తేదీన ఈ ఘటన జరిగింది. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి సాయం కోసం వెళితే అత్యాచారానికి పాల్పడ్డారని తల్లీ కుమార్తెలిద్దరూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
 
కాగా, కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప 2008-11 మధ్యకాలంలో కొన్నిసార్లు, 2018 మే నెలల కొంతకాలం, 2019-21 మధ్య కాలంలో మరికొంతకాలం ముఖ్యమంత్రిగా పని చేసారు. ఆ తర్వాత ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఆయన తన పదవికి రాజీనామా చేసారు. మరోవైపు, త్వరలో జరుగనున్న లోక్‌‍సభ ఎన్నికల్లో యడ్యూరప్ప బొమ్మై హవేరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments