Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఐవీఆర్
శుక్రవారం, 23 మే 2025 (13:51 IST)
భోపాల్ సెహోర్ రోడ్డులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం వారి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భైసాఖేడిలోని కృషి మండి సమీపంలోని పెట్రోల్ పంప్ సమీపంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు రెండు ముక్కలైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
 
చెట్టును ఢీకొట్టిన తర్వాత కారు రెండు ముక్కలుగా విరిగిపోయింది, కారు పూర్తిగా దెబ్బతింది. ఖజురి వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే వున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకులతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు అందరూ బైరాగఢ్ నివాసితులుగా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments