Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఐవీఆర్
శుక్రవారం, 23 మే 2025 (13:51 IST)
భోపాల్ సెహోర్ రోడ్డులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం వారి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భైసాఖేడిలోని కృషి మండి సమీపంలోని పెట్రోల్ పంప్ సమీపంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు రెండు ముక్కలైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
 
చెట్టును ఢీకొట్టిన తర్వాత కారు రెండు ముక్కలుగా విరిగిపోయింది, కారు పూర్తిగా దెబ్బతింది. ఖజురి వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే వున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకులతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు అందరూ బైరాగఢ్ నివాసితులుగా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments