Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధూ ప్రమాదకారి... ముఖ్యమంత్రిని కానివ్వను : అమరీందర్ సింగ్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:53 IST)
పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూను అత్యంత ప్రమాదకారితో పోల్చిన అమరీదర్.. సిద్ధూను మాత్రం పంజాబ్ ముఖ్యమంత్రిని కానివ్వబోనని స్పష్టం చేశారు. పనిలోపనిగా కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలను అనుభవం లేని నేతలుగా ఆయన అభివర్ణించారు. 
 
పంజాబ్‌ సీఎంగా పనిచేసిన అమరీందర్‌ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పలు ముఖాముఖి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూపై గట్టి అభ్యర్థిని నిలబెడతానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూని ముఖ్యమంత్రిని కానివ్వకుండా పోరాడతానన్నారు.
 
'అతనో ‘డ్రామా మాస్టర్‌’. కొత్త ముఖ్యమంత్రితో తానే ఓ ‘సూపర్‌ సీఎం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వ్యక్తి నుంచి దేశాన్ని కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే' అని సిద్ధూని ఉద్దేశించి అమరీందర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments