Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళనిస్వామి జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మ... దీనికన్నా చనిపోవడమే మేలు : కట్జూ

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో ముద్దాయి శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి కూర్చోవడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విమర్శించారు. ఓ జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడుకు ముఖ్యమంత్

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (09:35 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో ముద్దాయి శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి కూర్చోవడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విమర్శించారు. ఓ జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడుకు ముఖ్యమంత్రిని చేశారంటూ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలపై మండిపడ్డారు. 
 
పౌరుషం గల తమిళ ప్రజలుగా మీరు దీనిని అంగీకరించడం, అచేతనులుగా ఉండటం సిగ్గుచేటన్నారు. కుట్రకు దాసోహం కావడాన్ని మీ పితృదేవతలు హర్షించరని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రికి శిరసు వంచడం మీకు అవమానం కాదా? 
 
గతంలో నేనొక తమిళుడినంటూ గర్వంగా చెప్పుకొన్నాను. కానీ, పళనిస్వామి సీఎంగా ఉన్నంతకాలం తమిళ వీరాభిమానిగా ఉండలేను కదా.. దీనికన్నా చనిపోవడమే మేలంటూ ఘాటైన పదాలతో ట్వీట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments