Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళనిస్వామి జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మ... దీనికన్నా చనిపోవడమే మేలు : కట్జూ

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో ముద్దాయి శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి కూర్చోవడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విమర్శించారు. ఓ జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడుకు ముఖ్యమంత్

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (09:35 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో ముద్దాయి శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి కూర్చోవడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విమర్శించారు. ఓ జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడుకు ముఖ్యమంత్రిని చేశారంటూ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలపై మండిపడ్డారు. 
 
పౌరుషం గల తమిళ ప్రజలుగా మీరు దీనిని అంగీకరించడం, అచేతనులుగా ఉండటం సిగ్గుచేటన్నారు. కుట్రకు దాసోహం కావడాన్ని మీ పితృదేవతలు హర్షించరని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రికి శిరసు వంచడం మీకు అవమానం కాదా? 
 
గతంలో నేనొక తమిళుడినంటూ గర్వంగా చెప్పుకొన్నాను. కానీ, పళనిస్వామి సీఎంగా ఉన్నంతకాలం తమిళ వీరాభిమానిగా ఉండలేను కదా.. దీనికన్నా చనిపోవడమే మేలంటూ ఘాటైన పదాలతో ట్వీట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments