Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళనిస్వామి జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మ... దీనికన్నా చనిపోవడమే మేలు : కట్జూ

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో ముద్దాయి శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి కూర్చోవడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విమర్శించారు. ఓ జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడుకు ముఖ్యమంత్

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (09:35 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో ముద్దాయి శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి కూర్చోవడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విమర్శించారు. ఓ జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడుకు ముఖ్యమంత్రిని చేశారంటూ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలపై మండిపడ్డారు. 
 
పౌరుషం గల తమిళ ప్రజలుగా మీరు దీనిని అంగీకరించడం, అచేతనులుగా ఉండటం సిగ్గుచేటన్నారు. కుట్రకు దాసోహం కావడాన్ని మీ పితృదేవతలు హర్షించరని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రికి శిరసు వంచడం మీకు అవమానం కాదా? 
 
గతంలో నేనొక తమిళుడినంటూ గర్వంగా చెప్పుకొన్నాను. కానీ, పళనిస్వామి సీఎంగా ఉన్నంతకాలం తమిళ వీరాభిమానిగా ఉండలేను కదా.. దీనికన్నా చనిపోవడమే మేలంటూ ఘాటైన పదాలతో ట్వీట్ చేశారు. 

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments