Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు: కేంద్రం నిర్ణయం

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:14 IST)
దేశంలో ప్రస్తుతం అబ్బాయిల వివాహ కనీస వయస్సు 21 ఏళ్లు. అమ్మాయిల కనీస వివాహ వయస్సు 18 ఏళ్లుగా వుంది.  అమ్మాయిల పెళ్లి వయస్సుపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలనే చట్టం ఉండగా, కనీస వయస్సుకు 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.  
 
అమ్మాయిల కనీస వయస్సు తక్కువగా వుండటం వల్ల వారి కెరీర్‌కు అవరోధంతో పాటు.. గర్భధారణలో ఆరోగ్య సమస్య తలెత్తుతున్నాయి. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయస్సు 21 ఏళ్లకు పెంచాలనే డిమాండ్ పెరిగింది. దీంతో ఈ అభ్యర్థనలను పరిగణించిన కేంద్రం దీనిపై చర్యలు చేపట్టింది. 
 
ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం వున్నందున 21 ఏళ్లుగా వివాహ వయస్సును పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోడల్ రంగ సుధపై బెదిరింపులు.. ఠాణాలో ఫిర్యాదు

కమల్ హాసన్ - రజనీకాంత్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ!!

Jagapathi Babu: ఊర్మిళ అంటే నాకు ఇష్టం.. జగపతిబాబుతో చెప్పించిన రామ్ గోపాల్ వర్మ

Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ సీజన్ 9- హౌస్‌లోకి శ్రష్ఠి వర్మ.. ఇంకా ఎవరంటే?

Anupama: మిరాయ్ తో కిష్కింధపురి పోటీ కాదు, ట్విస్టులు అదిరిపోతాయి: బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

తర్వాతి కథనం