Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికలపై కన్నేసిన డ్రైవర్.. తెల్లారితే రెస్టార్ట్‌కు సాయంత్రం ఇంటికి..?

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (20:37 IST)
కేరళలోని కోజికోడ్‌కు చెందిన ముర్షిద్ మహ్మద్ (వయస్సు 24). ప్రైవేట్ బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతనిపై మలప్పురానికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సులో వెళ్తున్న తమ కుమార్తెతో ముర్షిద్‌ మహ్మద్‌ స్నేహం చేసి, మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అనంతరం విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ముర్షిద్ మహ్మద్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బస్సులో విద్యార్థిని ప్రయాణిస్తోంది. విద్యార్థినితో డ్రైవర్ పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఈ పరిచయంతోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. ఇంకా అతని వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇలాగే చాలామంది అమ్మాయిలను లొంగదీసుకున్నట్లు తెలిసింది. తన బస్సులో ప్రయాణిస్తున్న మైనర్ బాలికలతో మాట్లాడి రిసార్ట్‌కు ఆహ్వానించి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసింది. బాలికలను ఉదయం రిసార్ట్‌కు తీసుకెళ్లి సాయంత్రం తిరిగి తీసుకు వచ్చేవాడు. ఎంతమంది అమ్మాయిలను ఈ విధంగా బస్సు డ్రైవర్ వేధించాడోనని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments