Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన టిక్కెట్ లేని ప్రయాణం... బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్‌

ఓ టిక్కెట్ బస్సు కండక్టర్ ప్రాణం తీసింది. ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడం.. తనిఖీ అధికారులు ఆ ప్రయాణికుడిని పట్టుకుని... ఫైన్ వేయడంతో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెంద

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (08:48 IST)
ఓ టిక్కెట్ బస్సు కండక్టర్ ప్రాణం తీసింది. ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడం.. తనిఖీ అధికారులు ఆ ప్రయాణికుడిని పట్టుకుని... ఫైన్ వేయడంతో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ కండక్టర్ తాను విధులు నిర్వహించే బస్సులోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్రానికి చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సులో బీదర్‌ జిల్లా చుంచోళిలో జరిగింది. బీదర్‌-చుంచోళి మార్గంలో సర్వీసు చేస్తున్న కేఎ‌స్‌ఆర్టీసీకి డ్రైవర్‌ కం కండక్టర్‌గా ఈరణ్ణ మీనకేర(35) విధులు నిర్వహిస్తున్నారు. 
 
మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఇనస్పెక్షన్ సిబ్బంది బస్సులో తనిఖీలు జరిపారు. బస్సులోని ప్రయాణికుల్లో ఇద్దరికి టికెట్లు లేకపోవడాన్ని వారు గుర్తించారు. దీనిపై కండక్టర్‌ను ప్రశ్నించగా, ఆయన మనస్తాపం చెంది అత్మహత్యకు పాల్పడ్డాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments