Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన టిక్కెట్ లేని ప్రయాణం... బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్‌

ఓ టిక్కెట్ బస్సు కండక్టర్ ప్రాణం తీసింది. ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడం.. తనిఖీ అధికారులు ఆ ప్రయాణికుడిని పట్టుకుని... ఫైన్ వేయడంతో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెంద

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (08:48 IST)
ఓ టిక్కెట్ బస్సు కండక్టర్ ప్రాణం తీసింది. ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడం.. తనిఖీ అధికారులు ఆ ప్రయాణికుడిని పట్టుకుని... ఫైన్ వేయడంతో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ కండక్టర్ తాను విధులు నిర్వహించే బస్సులోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్రానికి చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సులో బీదర్‌ జిల్లా చుంచోళిలో జరిగింది. బీదర్‌-చుంచోళి మార్గంలో సర్వీసు చేస్తున్న కేఎ‌స్‌ఆర్టీసీకి డ్రైవర్‌ కం కండక్టర్‌గా ఈరణ్ణ మీనకేర(35) విధులు నిర్వహిస్తున్నారు. 
 
మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఇనస్పెక్షన్ సిబ్బంది బస్సులో తనిఖీలు జరిపారు. బస్సులోని ప్రయాణికుల్లో ఇద్దరికి టికెట్లు లేకపోవడాన్ని వారు గుర్తించారు. దీనిపై కండక్టర్‌ను ప్రశ్నించగా, ఆయన మనస్తాపం చెంది అత్మహత్యకు పాల్పడ్డాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments