Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడ్డ బస్సు.. 18 మంది మృతి

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (22:20 IST)
హిమాచల్ప్రదేశ్లో హిందుస్థాన్ టిబెట్ నేషనల్ హైవేపైనుంచి ఒక బస్సు 200 మీటర్ల లోయలోకి పడి తునాతునకలైంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
 
దాదాపు 50 మంది ప్రయాణికులతో రెకొంగ్ పోయ్ నుంచి రాంపూర్ వెళుతున్న బస్సు.. హిందుస్థాన్- టిబెట్ జాతీయ రహదారిపైగల నాథ్పా వద్ద ప్రమాదవశాత్తు 200 మీటర్ల లోయలోకి పడిపోయింది. అంత ఎత్తునుంచి పడటంతో బస్సు ముక్కలుముక్కలుగా విరిగిపోయింది. 
 
15 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పెద్ద శబ్ధం వినిపించడంతో ప్రమాద స్థలికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను బయటికి తీశారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments