అనాసాగర్ సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2 వేల నోట్ల కట్టలు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (09:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఉన్న అనాసాగర్ సరస్సులో 2 వేల రూపాయల నోట్ల కట్టలు కొట్టుకునివచ్చాయి. వీటిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సరస్సులో కరెన్సీ నోట్ల కట్టలు కొట్టుకొచ్చినట్టు వార్తలు రావడం స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ నోట్ల కట్టలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అవి పూర్తిగా తడిచిపోయి ఉండటంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదని ఎస్పీ బల్దేవ్ సింగ్ తెలిపారు. అయితే, ఈ నోట్ల కట్టలను సరస్సులో ఎవరు విసిరేశారన్న అంశంపై దర్యాప్తు సాగిస్తున్నట్టు చెప్పారు. 
 
అయితే, ఈ సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2 వేల నోట్ల కట్టలు నకిలీవనే ప్రచారం సాగుతోంది. కానీ, పోలీసులు మాత్రం ఈ వార్తలను కొట్టపారేస్తున్నారు. నోట్ల కట్టలపై ఆర్బీఈ రబ్బర్ స్టాంపు కూడా ఉందని తెలిపారు ఓ పాల్తీన్ కవర్‌లో కట్టి వీటిని సరస్సులో విసిరేశారని వారు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments