Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాసాగర్ సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2 వేల నోట్ల కట్టలు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (09:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఉన్న అనాసాగర్ సరస్సులో 2 వేల రూపాయల నోట్ల కట్టలు కొట్టుకునివచ్చాయి. వీటిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సరస్సులో కరెన్సీ నోట్ల కట్టలు కొట్టుకొచ్చినట్టు వార్తలు రావడం స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ నోట్ల కట్టలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అవి పూర్తిగా తడిచిపోయి ఉండటంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదని ఎస్పీ బల్దేవ్ సింగ్ తెలిపారు. అయితే, ఈ నోట్ల కట్టలను సరస్సులో ఎవరు విసిరేశారన్న అంశంపై దర్యాప్తు సాగిస్తున్నట్టు చెప్పారు. 
 
అయితే, ఈ సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2 వేల నోట్ల కట్టలు నకిలీవనే ప్రచారం సాగుతోంది. కానీ, పోలీసులు మాత్రం ఈ వార్తలను కొట్టపారేస్తున్నారు. నోట్ల కట్టలపై ఆర్బీఈ రబ్బర్ స్టాంపు కూడా ఉందని తెలిపారు ఓ పాల్తీన్ కవర్‌లో కట్టి వీటిని సరస్సులో విసిరేశారని వారు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments