Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం కోసం అమరుడైన మరో జవాను.. చికిత్స పొందుతూ గుర్నాం సింగ్ మృతి

దేశం మరో జవానును కోల్పోయింది. పాక్ రేంజర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన జవాను గుర్నాం సింగ్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. బీఎస్‌ఎఫ్‌ జవాను గుర్నామ్‌ సింగ్‌ (26) కథూవా జిల్లాల

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (09:43 IST)
దేశం మరో జవానును కోల్పోయింది. పాక్ రేంజర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన జవాను గుర్నాం సింగ్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. బీఎస్‌ఎఫ్‌ జవాను గుర్నామ్‌ సింగ్‌ (26) కథూవా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉగ్రవాదుల అక్రమ చొరబాటును అడ్డుకున్నారు. దీంతో శుక్రవారం పాకిస్థాన్‌ స్నైఫర్లు అతడిని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఈ దాడిలో జవాను తీవ్రంగా గాయపడ్డారు. 
 
స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. దేశ ప్రజలను కాపాడేందుకు గుర్నాం సింగ్ తన ప్రాణాలను ఫణంగా పెట్టాడని జవాను సోదరుడు మందీప్‌ సింగ్‌ అన్నారు. దేశానికి ఇటువంటి సైనికులే కావాలని గ్రామస్తులు అంటున్నారు.
 
తన సోదరుడిని విదేశాలకు తరలించి వైద్యం చేయాలంటూ గుర్నాం సింగ్ సోదరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాసిన విషయం తెల్సిందే. కానీ, దీనిపై కేంద్రం నుంచి స్పందన రాలేదు. మరోవైపు.. విదేశాలకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తే తమ కుమారుడు బతికేవాడని గుర్నాం సింగ్ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments