Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్యాణ్ మండపం నుంచి వధువు పరార్.. ప్రియుడితో పారిపోయిందా?

అచ్చం సినిమా తరహాలో ఓ సన్నివేశం చోటుచేసుకుంది. కొద్ది సేపట్లో పెళ్లనగా ఓ నవ వధువు ప్రియుడితో పరారైంది. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ నగరంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ఎంతో సందడిగా కనిపించిన వివాహ వేదిక నిశ్శబ్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (09:11 IST)
అచ్చం సినిమా తరహాలో ఓ సన్నివేశం చోటుచేసుకుంది. కొద్ది సేపట్లో పెళ్లనగా ఓ నవ వధువు ప్రియుడితో పరారైంది. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ నగరంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ఎంతో సందడిగా కనిపించిన వివాహ వేదిక నిశ్శబ్ధంగా తయారైంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ధార్వాడ నగరంలోని దైవజ్ఞ కల్యాణ మంటపం ముస్తాబైంది. రిసెప్షన్ కోసం బంధువులు.. అతిథులు వచ్చారు. ముహూర్త గడియలు దగ్గరపడింది. 
 
వధువును తీసుకురావాల్సిందిగా పెద్దలు పురమాయించారు. చూసేందుకు వెళ్లిన వారు.. వధువు అక్కడ లేకపోవడం అవాక్కయ్యారు. పెళ్లి కుమార్తె కనిపించలేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. మండపం అంతా గాలించారు. కానీ వధువు కనిపించలేదు. ఆరాతీయగా తన ప్రియుడితో ఆమె పరారైనట్లు తేలింది. తమ కుమార్తె కనిపించలేందంటూ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments