Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరువేల కోట్లు సరెండర్ చేసేసిన లాల్జీభాయ్ పటేల్? అంతా రూ.500, రూ.1000 నోట్లే!

ఆరువేల కోట్లు మీరు కళ్లారా చూశారా? ఈ మొత్తాన్ని చూసేందుకు మన కళ్లు ఏమాత్రం చాలవు. నల్లధనం నియంత్రణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ఓ గుజరాతీ నగల వ్యాపారి ప్రభుత్వానికి రూ.6వేల కోట్లను

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (09:14 IST)
ఆరువేల కోట్లు మీరు కళ్లారా చూశారా? ఈ మొత్తాన్ని చూసేందుకు మన కళ్లు ఏమాత్రం చాలవు. నల్లధనం నియంత్రణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ఓ గుజరాతీ నగల వ్యాపారి ప్రభుత్వానికి రూ.6వేల కోట్లను సరెండర్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆ మొత్తం రూ.500, 1000 నోట్ల రూపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు.. ఫ్లాట్లు కొనిస్తూ వార్తల్లో నిలుస్తున్న లాల్జీభాయ్‌ పటేల్ అనే వ్యాపారి తన వద్ద ఉన్న భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేసేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు మోడీ ధరించిన రూ.10 లక్షల సూట్‌ను వేలంలో రూ.4.3 కోట్లకు కొన్న కుబేరుడు కూడా ఇతనేనని తెలిసింది. 
 
భారత దేశంలోనే అత్యంత సంపన్నుడైన లాల్జీభాయ్.. నగలు, రత్నాల వ్యాపారాలు చేసేవాడు. గతంలో బాలికల విద్య కోసం రూ.200 కోట్లు విరాళంగా ఇచ్చి అందరి మెప్పూ పొందారు. అలాంటి వ్యక్తి రూ.6వేల కోట్లను  సరెండర్ చేసేశారని వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments