Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరువేల కోట్లు సరెండర్ చేసేసిన లాల్జీభాయ్ పటేల్? అంతా రూ.500, రూ.1000 నోట్లే!

ఆరువేల కోట్లు మీరు కళ్లారా చూశారా? ఈ మొత్తాన్ని చూసేందుకు మన కళ్లు ఏమాత్రం చాలవు. నల్లధనం నియంత్రణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ఓ గుజరాతీ నగల వ్యాపారి ప్రభుత్వానికి రూ.6వేల కోట్లను

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (09:14 IST)
ఆరువేల కోట్లు మీరు కళ్లారా చూశారా? ఈ మొత్తాన్ని చూసేందుకు మన కళ్లు ఏమాత్రం చాలవు. నల్లధనం నియంత్రణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ఓ గుజరాతీ నగల వ్యాపారి ప్రభుత్వానికి రూ.6వేల కోట్లను సరెండర్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆ మొత్తం రూ.500, 1000 నోట్ల రూపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు.. ఫ్లాట్లు కొనిస్తూ వార్తల్లో నిలుస్తున్న లాల్జీభాయ్‌ పటేల్ అనే వ్యాపారి తన వద్ద ఉన్న భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేసేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు మోడీ ధరించిన రూ.10 లక్షల సూట్‌ను వేలంలో రూ.4.3 కోట్లకు కొన్న కుబేరుడు కూడా ఇతనేనని తెలిసింది. 
 
భారత దేశంలోనే అత్యంత సంపన్నుడైన లాల్జీభాయ్.. నగలు, రత్నాల వ్యాపారాలు చేసేవాడు. గతంలో బాలికల విద్య కోసం రూ.200 కోట్లు విరాళంగా ఇచ్చి అందరి మెప్పూ పొందారు. అలాంటి వ్యక్తి రూ.6వేల కోట్లను  సరెండర్ చేసేశారని వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments