వీకెండ్‌ లాక్‌డౌన్ ఎత్తివేసే దిశగా కర్ణాటక.. కారణం ఏంటంటే?

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (16:20 IST)
కరోనా విజృంభించడంతో వారాంతపు లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. దీనిపై సామాన్య ప్ర‌జ‌ల‌ నుంచి ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని.. వాటిపై చ‌ర్చించిన త‌ర్వాత.. నిపుణుల సూచన మేరకు వీకెండ్‌ లాక్‌డౌన్ ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి అశోక్. వెల్లడించారు. 
 
ఇక‌, రాజ‌ధాని బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. ఇదే స‌మ‌యంలో రాత్రి కర్ఫ్యూను మాత్రం యథావిధిగా ఈ నెలాఖరు వరకు కొన‌సాగిస్తామ‌ని తేల్చేశారు. 
 
కానీ, బహిరంగ స‌భ‌లు, సమావేశాలు, ర్యాలీలు, జాతరలకు అనుమతి లేద‌ని… పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికే అనుమ‌తి ఉంద‌న్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో ప్ర‌జ‌లు గుంపులు చేరోద్ద‌ని స్ప‌ష్టం చేసింది ప్ర‌భుత్వం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments