Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (15:33 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భూకంపం ఏర్పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. అలాగే భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం 2.28 గంటలకు నేపాల్ లో భూకంపం ఏర్పడింది. ఢిల్లీలో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8 గా నమోదైంది. 
 
దాని ప్రభావంతోనే ఢిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఢిల్లీలో తరచుగా భూమి కంపిస్తోంది. జనవరి 5న ఆప్ఘన్ లో భూమి కంపించింది. 
 
ఈ ప్రభావంతో భూకంపం ఏర్పడింది. ఈ ప్రభావం ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లలో భూమి కంపించిన ప్రభావం కనిపించింది. సరిహద్దు ప్రాంతాలలో ఏర్పడే భూకంపాలతో ఢిల్లీలో అప్పుడప్పుడు భూమి కంపిస్తోందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments