Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (15:33 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భూకంపం ఏర్పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. అలాగే భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం 2.28 గంటలకు నేపాల్ లో భూకంపం ఏర్పడింది. ఢిల్లీలో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8 గా నమోదైంది. 
 
దాని ప్రభావంతోనే ఢిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఢిల్లీలో తరచుగా భూమి కంపిస్తోంది. జనవరి 5న ఆప్ఘన్ లో భూమి కంపించింది. 
 
ఈ ప్రభావంతో భూకంపం ఏర్పడింది. ఈ ప్రభావం ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లలో భూమి కంపించిన ప్రభావం కనిపించింది. సరిహద్దు ప్రాంతాలలో ఏర్పడే భూకంపాలతో ఢిల్లీలో అప్పుడప్పుడు భూమి కంపిస్తోందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments