Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో బీఫ్ తినొచ్చు.. కానీ గోవధ కుదరదు : ముంబై హైకోర్టు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (15:37 IST)
గోడ్డుమాంసం (బీఫ్) భక్షణపై ముంబై హైకోర్టు విచిత్రమైన తీర్పును వెలువరించింది. మహారాష్ట్ర వాసులు ఇతర ప్రాంతాల నుంచి బీఫ్ కొనుగోలు తినొచ్చని పేర్కొంది. అదేసమయంలో మహారాష్ట్రలో మాత్రం గోవధ కదరదని స్పష్టం చేసింది. 
 
గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. గో మాంసాన్ని అమ్మినా లేక గోవధ చేసినా చట్ట ప్రకారం నేరంగా పరిగణించింది. ఒకవేళ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్లకు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. 
 
విశ్వనగరమైన ముంబైలో గోమాంస వినియోగంపై నిషేధం సరైంది కాదని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన ముంబై హైకోర్టు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆవు మాంసాన్ని నిల్వ చేయడం కానీ, తినడం కానీ తప్పుకాదని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments