Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌ ఫ్యూజ్ కర్మాగారంలో పేలుడు: ఐదుగురి మృతి

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (12:23 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఒక ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు సమీపంలోని ఛోటి ఉర్లా గ్రామంలో ఉన్న నవభారత్ ఫ్యూజ్ కర్మాగారంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఇందులో ఐదుగురు కార్మికులు మరణించారు. 20 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. 
 
గాయపడినవారు రాయ్‌పూర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్మాగారంలో డిటోనేటింగ్ ఫ్యూజ్ తయారు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి కర్మాగారం పైకప్పు కుప్పకూలిపోయింది. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్టు స్థానికులు చెపుతున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments