Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15 నాడు బిజెపి నేతలకు నల్ల జెండాలు

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:41 IST)
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు తాజాగా అధికార బిజెపికి మరో హెచ్చరికను జారీ చేశాయి. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాడు బిజెపి నేతలను, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించాయి.

హర్యానా, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపాయి. జాతీయ జెండాలతో ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహిస్తామని, బిజెపి నేతలకు నల్ల జెండాలు చూపుతామని రైతు సంఘాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు గత కొన్ని రోజులుగా సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం ఆదివారం నాటికి 241వ రోజుకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments