Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎంసీ గూటికి ముకుల్ రాయ్... మమత సమక్షంలో చేరిక

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (17:00 IST)
ప‌శ్చిమ బెంగాల్‌లో భార‌తీయ జ‌నతా పార్టీకి తేరుకోలని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయ‌కుడు ముకుల్ రాయ్ తిరిగి తృణ‌మూల్ కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ఆయన శుక్రవారం మ‌ధ్యాహ్నం ముకుల్ రాయ్‌ తన కుమారుడు సుభ్రంగ్సు రాయ్‌తో కలిసి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత్ బెనర్జీ సమక్షంలో వారిద్దరూ పార్టీలో చేరారు. ఈ స‌మావేశంలో మ‌మ‌త మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ కూడా హాజ‌రయ్యారు. ఆయననే ముకుల్ రాయ్, ఆయన కుమారుడుకి టీఎంసీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, బీజేపీ గురువారం నిర్వ‌హించిన స‌మావేశానికి ముకుల్ రాయ్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరిగింది. 
 
గత 2017లో టీఎంసీని వీడిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షునిగా సేవ‌లందించారు. అయితే, ఎందుకో ఆయన కమలనాథులతో కలిసి పయనించలేక తిరిగి సొంతగూటికే చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments