Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాళాలు అందుకోవడంలోనూ బీజేపీదే అగ్రస్థానం

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (23:12 IST)
జాతీయ రాజకీయ పార్టీలకు విరాళాలు రావడం సామాన్యం. ఇలా జాతీయ పార్టీలకు లభిస్తున్న విరాళాల్లో బీజేపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది మొత్తం రూ.780.77 కోట్లు విరాళాల రూపంలో సమకూరగా, ఆ పార్టీకి ఏకంగా రూ.614.6 కోట్లు వచ్చాయి. 2020-21తో పోల్చితే బీజేపీ విరాళాల్లో 28.71 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. 
 
ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన వివరాల అనుగుణంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు తెలియవచ్చాయి. ఇక విరాళాల్లో రెండో స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. ఆ పార్టీకి రూ.95.45 కోట్లు సమకూరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments