రాజ్యసభలో సెంచరీకి దిగువకు చేరుకున్న బీజేపీ బలం

Webdunia
గురువారం, 5 మే 2022 (12:32 IST)
రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం సెంచరీకి దిగువకు చేరుకున్నాయి. గత పదిరోజుల వ్యవధిలో ఐదుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 100 నుంచి 95కు పడిపోయింది. అయితే త్వరలోనే ఈ సంఖ్య సెంచరీని దాటనుంది. ఆ పార్టీ త్వరలోనే మరో ఏడుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేయనుంది. 
 
ప్రస్తుతం రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, మొత్తం 245 స్థానాలకు గాను ఇపుడు 229 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో బీజేపీ 95, కాంగ్రెస్ 29, టీఎంసీ 13, డీఎంకే 10, ఆప్ 8 చొప్పున ఉండగా, తెరాస, వైకాపాలకు ఆరుగురు, అన్నాడీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎంలకు ఐదుగురు, జేడీయూ, ఎన్సీపీలకు నాలుగు, బీఎస్పీ, శివసేన పార్టీకి ముగ్గురు, సీపీఐ, స్వతంత్రులు ఇద్దరు చొప్పున, ఇతర చిన్నపార్టీల నుంచి 15 మంది, ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments