Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో సెంచరీకి దిగువకు చేరుకున్న బీజేపీ బలం

Webdunia
గురువారం, 5 మే 2022 (12:32 IST)
రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం సెంచరీకి దిగువకు చేరుకున్నాయి. గత పదిరోజుల వ్యవధిలో ఐదుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 100 నుంచి 95కు పడిపోయింది. అయితే త్వరలోనే ఈ సంఖ్య సెంచరీని దాటనుంది. ఆ పార్టీ త్వరలోనే మరో ఏడుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేయనుంది. 
 
ప్రస్తుతం రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, మొత్తం 245 స్థానాలకు గాను ఇపుడు 229 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో బీజేపీ 95, కాంగ్రెస్ 29, టీఎంసీ 13, డీఎంకే 10, ఆప్ 8 చొప్పున ఉండగా, తెరాస, వైకాపాలకు ఆరుగురు, అన్నాడీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎంలకు ఐదుగురు, జేడీయూ, ఎన్సీపీలకు నాలుగు, బీఎస్పీ, శివసేన పార్టీకి ముగ్గురు, సీపీఐ, స్వతంత్రులు ఇద్దరు చొప్పున, ఇతర చిన్నపార్టీల నుంచి 15 మంది, ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments