Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యేలను తరిమికొట్టిన గ్రామస్థులు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:11 IST)
దేశంలోని అతిపెద్ద రాష్ట్రంగా ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తర్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టి ఈ రాష్ట్రంలోనే కేంద్రీకృతమైవుంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ఈ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ఓ సంఘటన ఒకటి జరిగింది. 
 
బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ షైనీ ఒక గ్రామంలో పర్యటించేందుకు వెళ్లారు. కానీ, ఆ గ్రామస్థలు ఆ ఎమ్మెల్యేను గ్రామంలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడుసోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ మున్వార్‌పూర్ గ్రామంలో వెలుగు చూసింది. షైనీకి వ్యతిరేకంగా నినాదాలతో రెచ్చిపోయిన గ్రామస్థులు, ఆయన గ్రామం విడిచి వెళ్లేవరకు వెనుక నుంచి తరిమికొట్టారు. గ్రామస్థుల ఆగ్రహాన్ని చూడలేక సదరు ఎమ్మెల్యే కూడా పారిపోయారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments