Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యేలను తరిమికొట్టిన గ్రామస్థులు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:11 IST)
దేశంలోని అతిపెద్ద రాష్ట్రంగా ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తర్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టి ఈ రాష్ట్రంలోనే కేంద్రీకృతమైవుంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ఈ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ఓ సంఘటన ఒకటి జరిగింది. 
 
బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ షైనీ ఒక గ్రామంలో పర్యటించేందుకు వెళ్లారు. కానీ, ఆ గ్రామస్థలు ఆ ఎమ్మెల్యేను గ్రామంలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడుసోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ మున్వార్‌పూర్ గ్రామంలో వెలుగు చూసింది. షైనీకి వ్యతిరేకంగా నినాదాలతో రెచ్చిపోయిన గ్రామస్థులు, ఆయన గ్రామం విడిచి వెళ్లేవరకు వెనుక నుంచి తరిమికొట్టారు. గ్రామస్థుల ఆగ్రహాన్ని చూడలేక సదరు ఎమ్మెల్యే కూడా పారిపోయారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments