Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ ఉగ్రవాదంతోనే ముప్పుపొంచివుందా?: ఆజాద్‌కు బీజేపీ కౌంటర్

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (09:52 IST)
హిందూ ఉగ్రవాదంతోనే ముప్పు పొంచివుందంటూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై బీజేపీ మండిపడింది. హిందూ ఉగ్రవాదం అనే పదాలను వాడటంతో కాంగ్రెస్ నేతలు ఆరితేరారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. 
 
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే హిందూ ఉగ్రవాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందంటూ ఆజాద్‌ తాజాగా వ్యాఖ్యానించగా, వీటికి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 2010లోనే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. హిందూ ఉగ్రవాదాన్ని ప్రస్తావించారని విమర్శించారు. 
 
నాటి అమెరికా రాయబారితో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 'లష్కర్‌ ఏ తాయిబాకు భారతీయ ముస్లింలు మద్దతు ఇవ్వడం కన్నా హిందూ తీవ్రవాద సంస్థల నుంచే భారత్‌కు ఎక్కువ ముప్పు పొంచి ఉంది' అని రాహుల్‌ ఆరోజున వ్యాఖ్యానించగా, ఈ సంభాషణలను వికీలిక్స్‌ బయటపెట్టిందని రవిశంకర్ గుర్తు చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments