Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ్వంసం చేయడమే బీజేపీకి తెలుసు : రాహుల్

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (11:11 IST)
భారతీయ జనతా పార్టీకి ధ్వంసం చేయడమే తెలుసని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే తెలుసన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనుకున్నంత వేగంగా లేదన్న వార్తలతో రాహుల్ గాంధీ శనివారం ఓ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే కానీ కొత్తగా దేనినీ నిర్మించే సత్తా లేదని ఆరోపించారు. 'బీజేపీ ప్రభుత్వం దేనినీ నిర్మించలేదు. దశాబ్దాల తపన, విశేష కృషితో నిర్మించిన కట్టడాలను కూల్చడం మాత్రమే చేయగలదు' అని రాహుల్ ట్వీట్ చేశారు.
 
"బీజేపీ సర్కారుకు నిలబెట్టడం తెలియదు. తెలిసిందల్లా ధ్వంసమే. దశాబ్దాలుగా కష్టపడి, మక్కువతో నిర్మించుకున్న వాటిని కూలగొట్టడం ఒక్కటే ఆ పార్టీకి తెలుసు. ఆర్థిక మాంద్యంతో పాటు ఆటో, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, తయారీ రంగాలు కుదేలు కావడం బీజేపీ పనితీరుకు నిదర్శనాలు" అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments