ధ్వంసం చేయడమే బీజేపీకి తెలుసు : రాహుల్

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (11:11 IST)
భారతీయ జనతా పార్టీకి ధ్వంసం చేయడమే తెలుసని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే తెలుసన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనుకున్నంత వేగంగా లేదన్న వార్తలతో రాహుల్ గాంధీ శనివారం ఓ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే కానీ కొత్తగా దేనినీ నిర్మించే సత్తా లేదని ఆరోపించారు. 'బీజేపీ ప్రభుత్వం దేనినీ నిర్మించలేదు. దశాబ్దాల తపన, విశేష కృషితో నిర్మించిన కట్టడాలను కూల్చడం మాత్రమే చేయగలదు' అని రాహుల్ ట్వీట్ చేశారు.
 
"బీజేపీ సర్కారుకు నిలబెట్టడం తెలియదు. తెలిసిందల్లా ధ్వంసమే. దశాబ్దాలుగా కష్టపడి, మక్కువతో నిర్మించుకున్న వాటిని కూలగొట్టడం ఒక్కటే ఆ పార్టీకి తెలుసు. ఆర్థిక మాంద్యంతో పాటు ఆటో, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, తయారీ రంగాలు కుదేలు కావడం బీజేపీ పనితీరుకు నిదర్శనాలు" అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Legendary Biopic: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవి లేదా కీర్తి సురేష్?

మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా పోలీస్ కంప్లైంట్ టీజర్

గుర్రం పాపిరెడ్డి లాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది : బ్రహ్మానందం

గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్... వృషభను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది

Boyapati: అవెంజర్స్ కి స్కోప్ ఉన్నంత సినిమా అఖండ 2 తాండవం : బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments