Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా తెలంగాణ టూర్.. రామాలయ నిర్మాణ పనులు ఏమయ్యాయి?

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయిన అమిత్ షా అలిగారని బీజేపీ వర్గాల టాక్. అమిత్ షా

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (18:57 IST)
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయిన అమిత్ షా అలిగారని బీజేపీ వర్గాల టాక్. అమిత్ షాకు ఆహ్వానం పలికేందుకు వస్తే అలా మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏమిటని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు హైదరాబాదులో బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీతో అమిత్ షా భేటీ అయ్యారు. గతంలో చెప్పిన పనులు చేయకపోవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లోగా అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.. కానీ ఆ పనులు మందకొడిగా సాగడంపై అమిత్ షా ఫైర్ అయ్యారు.  
 
వచ్చేనెల 15వ తేదీలోగా పని పూర్తి చేయాలని నేతలకు టార్గెట్ ఇచ్చారు. యాత్రలు చేయాలని సూచించారు. యాత్రలో ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలన్నారు. ఆగస్టులో 15 రోజుల యాత్రకు ప్లాన్ చేయాలని చెప్పారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో నేతలకు, కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments